Home » Red alert
కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూఎస్ నుంచి యూరోప్ దాకా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. యునైటెడ్ స్టేట్స్ లో శనివారం నాడు 10 లక్షలమంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడారు. అమెరికా దేశం
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు సందర్శించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని ఆయన అన్నారు
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుం�
తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాలలో కుంభవృష్టి కురియనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచ�
తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులూ భారీ నుంచి
వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్�
నేటి నుంచి కూడా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సాధారణం కన్నా 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది.
భారీ వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్