Home » Red alert
తెలంగాణ ప్రజలు సూర్యుడిని చూసి చాలా రోజులైంది..! కొన్ని రోజులుగా నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చేశాయి.
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్
రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
rainfall Again In various places hyderabad : వాన..వాన ఇక వద్దమ్మా అంటున్నారు నగర జనాలు. ఎందుకంటే నరకం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నగరం ప్రజల గుండెలు చెరువయ్యాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి
కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ముంబయిలో రె�
చిత్తూరు రెడ్ జిల్లాగా ప్రకటించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ త్వరగా ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జ�
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు