Home » reliance jio
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అత్యంత చౌకైన ధరకే ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది.
రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది.
జియో బంపర్ ఆఫర్
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ 426 మిలియన్ల మంది యూజర్లకు మెసేజ్ లు పంపుతోంది.
టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరు రిలయన్స్ జియో. ఇప్పటికే ఊహించని విధంగా ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది. తాజాగా ఈ టెలికాం దిగ్గజం న్యూఇయర్ ను పురస్కరించుకుని తన యూజర్లకు కొత్త ఆఫర్..
ప్రముఖ టెలికం దిగ్గజాలు ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా మిడ్ రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి.
రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇటీవలే రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. తాజాగా వారికి కాస్త రిలీఫ్ కలిగించే వార్త చెప్పింది.
ఇప్పటికే మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని టెలికం కంపెనీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. వినియోగదారులపై అదనపు భారం మోపాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి ధరల మోత..
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు మరోసారి షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచిన జియో.. కొన్ని ప్లాన్లను సవరించింది.