Home » reliance jio
ఇటీవలే రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. తాజాగా వారికి కాస్త రిలీఫ్ కలిగించే వార్త చెప్పింది.
ఇప్పటికే మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని టెలికం కంపెనీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. వినియోగదారులపై అదనపు భారం మోపాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి ధరల మోత..
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు మరోసారి షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచిన జియో.. కొన్ని ప్లాన్లను సవరించింది.
టెలికం దిగ్గజం జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఈ వారమే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే జియో ప్రవేశపెట్టిన కొన్ని ప్లాన్లపై 20 శాతం క్యాష్ బ్యాక్ ప్లాన్లను సవరించింది.
దేశీయ అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
రిలయన్స్ జియోకు షాకిచ్చారు యూజర్లు. 2021 ఏడాది సెప్టెంబర్ నెలలో జియో వైర్ లెస్ యూజర్లను భారీగా కోల్పోయింది. దాదాపు 1.9 కోట్ల వైర్ లెస్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది.
జియో మరియు గూగుల్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన స్మార్ట్ ఫోన్ "జియో ఫోన్ నెక్ట్స్"మార్కెట్ లోకి
ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ ఈ ఏడాది దీపావళి నుంచి స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని శుక్రవారం ఈ ఫోన్ ను సంయుక్తంగా తయారుచేసిన
దీపావళి రాబోతున్న నేపథ్యంలో ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధించిన ఆశయం
రిలయన్స్ రిటైల్ జియో యూజర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులు.. మూడు రీఛార్జ్ ప్లాన్లలో దేనికి రీఛార్జ్ చేసినా 20శాతం క్యాష్బ్యాక్ పొందొచ్చని తెలిపింది