Home » reliance jio
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల డేటాపై డెయిలీ లిమిట్ ఎత్తేసింది. అంటే.. రోజుంత ఎంతసేపు అయినా డేటా వాడుకోవచ్చు.
టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి తెరలేపింది.
Internet Speeds in April: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) లెక్కల ప్రకారం, రిలయన్స్ జియో 2021 ఏప్రిల్ నెలలో డౌన్లోడ్ వేగాన్ని అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. టెల్కో వొడాఫోన్ ఐడియా(VI) అప్లోడింగ్లో మాత్రం వేగవంతమైన అప్లోడ్ స్పీడ్ అందిస్తు�
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త రీచార్జ్ అప్ డేట్స్ చేసింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై కొత్త ట్యాగ్స్ ప్రవేశపెట్టింది. బెస్ట్ సెల్లర్స్, సూపర్ వాల్యూ, ట్రెండింగ్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ట్యాగ్స్ అందిస్తోంది.
Reliance Jio laptop JioBook : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి కొత్త ల్యాప్ టాప్ లు వస్తున్నాయి. ‘జియో బుక్’ పేరుతో అతి త్వరలో మార్కెట్లోకి జియో ల్యాప్ టాప్ రానున్నాయి. అత్యంత చౌకైన ధరకే ఈ జియో ల్యాప్ టాప్ లు అందుబాటులోకి రానున్నాయి. 4G ఇంటర్నెట్
Reliance Jio-Airtel-VI Affordable prepaid plans : ప్రముఖ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం చీపెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. కాలింగ్, డేటాతో పాటు ఎస్ఎంస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. రోజూ 2GB డేటా కావాలనుకునే మొబైల�
Reliance Jio Rs. 444 Recharge Plan : ప్రముఖ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా జియో కస్టమర్ల కోసం సరసమైన ధరకే ఈ కొత్త ప్లాన్ అందిస్తోంది. రూ.444 రీచార్జ్ ప్లాన్ కింద రోజుకు 2GB డేటా పొందొచ్చు. ఇతర టెలికం కంపెనీదారుల కంటే జి
Reliance Jio: రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 2020లో స్టార్ట్ చేసిన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇండియన్ వినియోగదారులకు బెస్ట్ సర్వీసు అందిస్తున్నాయి. రూ.500కంటే తక్కువ రేంజ్ లోనే బోలెడు బెనిఫిట్స్ ఇస్తున్నాయి దిగ్గజ నెట్వర్క్లు. 54�
Reliance JIO : టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్నా రిలియన్స్ జియో సంస్థ తన బ్రౌజర్ ‘జియోపేజెస్’ లాంచ్ చేసింది. క్రోమియం బ్లింక్ ఆధారంగా నడిచే ఈ వెబ్ బ్రౌజర్ ని కంపెనీ బుధవారం (అక్టోబర్21,2020) విడుదల చేసింది. ఇది మేడ్-ఇన్-ఇండియా బ్రౌజర్ గా రెడీ చేసిన ఈ బ్�
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధం అవుతోంది. తక్కువ ధరకే డేటాను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. ఇప్పుడు రూ.5,000 లోపు కన్నా తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అవసరమైతే ఈ 5G స్మార్ట్ ఫోన్ల�