Home » Republic
Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోండగా.. రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా ఫస్ట్ లుక్ పోస్టర్�
Mega Family: 2021 సంవత్సరం సినీ ప్రియులకు గుర్తుండిపోయే ఇయర్.. లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి.. సంక్రాంతి నుండి కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. మూవీ లవర్స్ సంగతి పక్కన పెడితే మెగా ఫ్యాన్స్కి ఈ ఏడాది చాలా స్పెషల్.. ఎందుకంటే ఆ కుటుంబానికి చె
Republic Movie: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, లాక్డౌన్ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసేశాడు. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రిపబ్లిక్’.. ఐశ్వర్యా రాజేష్ కథానా�
New Movie Teaser: కొత్త సంవత్సరం కొత్త సినిమాల స్పీడ్ ఊపందుకుంది. లాస్ట్ ఇయర్ అంతా పెద్దగా యాక్టివిటీ లేకుండా కామ్గా ఉన్న హీరోలందరూ ఫుల్ఫ్లెడ్జ్గా పనిలోకి దిగుతున్నారు. అయిపోయిన సినిమాలకు పబ్లిసిటీ చేసుకుంటూనే.. కొత్త సినిమాలను పరిచయం చేస్తున్నా
Republic: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తేజ్ పక్కన ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటిస్తోంది. దేవ కట్టా కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియ�
2020 U.S. Presidential election to be most expensive in history, అమెరికాలో ఈ ఏడాది జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత డబ్బును అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల ఖర్చు 14 బిలియన్ డాలర్లు(రూ.లక్ష కోట
Indian Americans Plan To Vote For Joe Biden వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 72శాతం మంది భారతీయ-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఓ సర్వేలో తేలింది. 2020 ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే(IAAS)ప్రకారం
ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేయడంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో పొరపాటను అంగీకరించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించరాని తప్పు జరిగిందని, ఈ కారణంగా 176 మంది అమ�
హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అంధ విద్యార్థులు. గణతంత్ర వేడుకలలో అంధుల మార్చ్ ఫాస్ట్లో పాల్గొని అబ్బుర పరిచారు. కవాతు చేసి అందరితో వహ్వా అనిపించారు. గవర్నర్ చేతులు మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. అంధులు.. ప
వాఘా : రిపబ్లిక్ డే…దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 26వ తేదీ సాయంత్రం మాత్రం అందరి కళ్లూ బీటింగ్ రిట్రీట్పైనే ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్ దేశాల సైనికులు నిర్వహించిన విన్యాసాలు హైలెట్గా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భార