Home » revanth reddy
55 ఏళ్లు ఏం చేసిర్రు
బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజంగా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే కర్ణాటకలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి బీజేపీని ఓడించాలని ప్రకటించాలంటూ కేసీఆ�
ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు.
Revanth Reddy : తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. తెలంగాణ దోపిడీ వెనుక కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ వెనుక కేసీఆర్ ఉన్నారు.
Revanth Reddy: కొత్త సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతేగాక అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో పెట్టుబడులకు, రాకపోకలకు అనువుగా ఉండేలా ఓఆర్ఆర్ వేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఓఆర్ఆర్ కీలకంగా మారిందన్నారు.
Revanth Reddy: తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నాం. కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందే.
మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా విమర్శలుచేసే అవకాశాలు ఉన్నాయి.
Addanki Dayakar : అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. నిన్ను పొగిడినప్పుడే నువ్వు ఏ పార్టీ తొత్తుగా ఉన్నావో అర్థమైంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
Eatala Rajender: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలను బయటపెడతాం. ఇకపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోము.