Home » revanth reddy
కర్ణాటక సీఎల్పీ సమావేశానికి రేవంత్ రెడ్డి
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ..
Revanth Reddy : రాముడిని మోసం చేసిన బీజేపీని భజరంగభలి ఓడించారు. మోదీకి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదు.
Revanth Reddy : కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికలు రాబోయే తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్ను ఓడించి కేసీఆర్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారు. అయినా కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.
కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని విమర్శించారు. జేడీఎస్ కు ఆర్థిక సహకారం అందించి.. దాని వల్ల హంగ్ తీసుకురావాలని కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.
Revanth Reddy: "నేను టీపీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరు" అని చురకలు అంటించారు.
Youth Declaration: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏం చేస్తుందో చెప్పారు రేవంత్ రెడ్డి.