Home » revanth reddy
పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.
Revanth Reddy: పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారు. కాన్ఫిడెన్షియల్ విషయాలు మంత్రి కేటీఆర్ కు ఎలా తెలుస్తున్నాయి.
సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని..ఇక పరీక్షల్ని రద్దు చేయటం కాదు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అంటూ రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.
కలిసి పోరాటం చేద్దామని షర్మిల అన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడడానికి అభ్యంతరం లేదని చెప్పారు.
షర్మిల ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. (Bandi Sanjay)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (Y.S. Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ప్రగతి భవన్ మార్చ్కు పిలుపునిద్దా�
ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.(BRS Vs BJP Vs Congress)
పేపర్ లీక్పై మాటల యుద్ధం కొనసాగుతోంది.
Revanth Reddy : అనర్హత వేటు వేయడం దుర్మార్గం