Home » revealed
ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇలా మూడో స్థానంలో నిలువడం వరుసగా ఇది మూడోసారి. ఎన్
తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు బయటపడ్డాయి. ప్రిలిమినరీ పరీక్షలో 13 ప్రశ్నలు గందరగోళం ఉన్నట్టుగా నిపుణులు గుర్తించారు. దీనిపై ఎక్కువ సంఖ్యలో అబ్జెక్షన్స్ వస్తే మార్కులు కలిపే ఛాన్స్ ఉందని, అందులో 8 మార్కుల వరకు యాడ్ అయ్
వీరంతా లైంగిక సమస్యలతో వస్తున్న వారిలోనే వీటి లక్షణాలు ఉన్నట్టు చెప్తున్నారు. లైంగిక సంపర్క సంబంధ వ్యాధులు వ్యాపించే మంకీపాక్స్ కేసులకు కూడా అదనంగా భవిష్యత్తులో సెక్సువల్ హెల్త్ క్లినిక్లు చికిత్స చేయాల్సి ఉంటుందని పరిశోధకులు భావిస్త�
ఈ గ్రహశకలం అంతరిక్షంలో ఏకంగా గంటకు 49వేల 513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అన్ని జట్లు మార్చి 14వ తేదీ లేదా 15వ తేదీ నుంచి ప్రాక్టీస్ ప్రారంభిస్తాయి.
తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్సైకిల్ నేడు విడుదల కానుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఏపీ సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. 2015 జూన్లోనే స్కామ్కు ప్లాన్ చేసినట్టు గుర్తించింది.
పాకిస్తాన్ ఉగ్రవాది అష్రఫ్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో అష్రఫ్ కీలక విషయాలు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉగ్రవాది అష్రఫ్ పోలీసులకు పట్టుబడ్డారు.
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ విచిత్రంగా ప్రవరిస్తోంది. శివ..శివ..అంటూ బిగ్గరగా కేకలు వేస్తుండడంతో జైలు అధికారులు కంగారు పడిపోత�