Home » revealed
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకేత్తించింది. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే ఈ దారుణ హత్యలక
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా నేరెడ్ బ్యారేజ్ తీర్పును వంశధార ట్రిబ్యునల్ వెల్లడించింది. 106 ఎకరాల్లో ప్రహరీగోడ కట్టడానికి గతంలో అనుమతి ఇచ్చారు. ఆర్డర్ లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్ ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయిం�
హైదరాబాద్ : జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జయరామ్ ను తానే హత్య చేసినట్లు రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. హత్య చేశాక..మృతదేహంతో నందిగామ వెళ్లామని తెలిపారు. అక్కడ మృతదేహంతో ఉన్న కారును వదిలేసి