Home » revealed
పాకిస్థాన్ ఖాతాలోనూ ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. రన్రేట్ తక్కువగా ఉండడంతో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవు�
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ విచారణలో ఎట్టకేలకు హరిహర కృష్ణ నోరు విప్పారు. నవన్ హత్యకు సంబంధించి కీలక విషయా�
ఓ గ్రహ శకలం భూమికి అత్యంత సమీపానికి రానుంది. ఇది చరిత్రలోనే తొలిసారి జరుగనుంది. ‘ఆస్టరాయిడ్-2023’ దక్షిణ అమెరికా మీదుగా భూ ఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
శ్రీహరి కోటలో కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలు
దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో�
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తుపాకీతో హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకనే అత�
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సూర్యగ్రహణం కంటే ముందు, తరువాత రద్దీ తగ్గగా శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భారత్లో మరో 23 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముం
తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ప్రకటన విడుదల చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు, మత విద్వేషాలు పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం కోసం శిబిరాలను నిర్వహిస్తున్న PFI సంస్