-
Home » Review meeting
Review meeting
టార్గెట్ 2026.. ఏడాది తరువాత అమిత్ షా సమీక్ష.. హాజరుకానున్న సీఎం రేవంత్
గత కొన్నేళ్లు మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వ్యూహంతో ఇప్పటికే వామపక్ష తీవ్రవాదం
రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
PM Modi Meeting on Covid: ముగిసిన హైలెవెల్ మీటింగ్.. కొవిడ్19పై ప్రధాని మోదీ కీలక సూచనలు
ప్రధాని సూచనలతో మాస్కులు తప్పనిసరిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ సహా మరికొన్ని ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ విషయమై అటు రాష్ట్రాలను కూడా కేంద్ర ప
CM Jagan: వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
వరదల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం ఉండకూడదని సీఎం జగన్, అధికారులకు సూచించారు. అవసరమైనంత వరకు సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 24, 25 తేదీల్లో లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కో-ఆర్డినేటర్ మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర�
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
సెప్టెంబర్ 27న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
CM KCR : త్వరలోనే దళితబంధు నిధులు విడుదల : సీఎం కేసీఆర్
హుజూరాబాద్ తోపాటు నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలోనూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.
CM KCR : పల్లె, పట్టణ ప్రగతి కోసం జిల్లాకు కోటి, 32 జిల్లాలకు రూ. 32 కోట్లు
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున, హైదరాబాద్ మినహా 32 జ�