Home » Rilee Rossouw
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే.. సెమీ ఫైనల్ కు ముందు ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.