rise

    Yadadri Temple : యాదాద్రిలో కరోనా వ్యాప్తికి ఎవరు కారణం ?

    March 31, 2021 / 04:47 PM IST

    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది.

    చికెన్ ప్రియులకు షాక్, అమాంతం పెరిగిన ధరలు

    March 8, 2021 / 09:40 AM IST

    chicken rates sudden hike: తెలంగాణలో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగాయి. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధర..మళ్లీ చుక్కలను తాకుతోంది. వారం వ్యవధిలో కిలో చికెన్‌ పై రూ. 50 నుంచి రూ. 70 పెరిగింది. గత వారం స్కిన్‌

    లీటర్ పెట్రోల్ రూ.150..? ఇక వాహనాలు అమ్ముకోవాల్సిందేనా?

    February 18, 2021 / 01:55 PM IST

    దేశంలో ఇంధన ధరల మోత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు ధరను చేరుతున్నాయి. వరుసగా 10వ రోజు(ఫిబ్రవరి 18,2021) కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలుపై 34 పైసల

    వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రో ధరలు

    February 11, 2021 / 11:17 AM IST

    petrol, diesel prices hiked for third day: చమురు ధ‌ర‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వాహనదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజూ(ఫిబ్రవరి 11,2021) చ‌మురు ధ‌ర‌లు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 32 పైస‌ల చొప్�

    మళ్లీ పెరిగిన పెట్రో ధరలు, హైదరాబాద్‌లో సెంచరీకి చేరువలో

    February 10, 2021 / 01:28 PM IST

    Petrol, diesel prices rise: పెట్రో ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజూ చ‌మురు ధ‌ర‌లు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. ఇవాళ(ఫిబ్రవరి 10,2021) లీట‌ర్ పెట్రోల్ పై 30 పై�

    వంటింట్లో నూనె మంట, ధర మసలుతోంది

    February 3, 2021 / 11:46 AM IST

    వంట చేయాలంటే..నూనె కంపల్సరీ. నూనె లేనిదే ఏ వంట కాదు. అమాంతం ధరలు పెరిగేసరికి…సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. పెరిగిన వంట నూనెల ధరలు చూసి హడలిపో�

    కత్తులు డెలివరీ చేయొద్దు, వారి వివరాలు ఇవ్వండి – ఈ కామర్స్ కంపెనీలకు పోలీసుల లేఖ

    November 26, 2020 / 10:41 AM IST

    Raipur police ask e-commerce companies : రాయ్ పూర్ జిల్లాలో కత్తిపోట్ల కేసులు ఎక్కువ కావడంతో ఈ కామర్స్ కంపెనీలకు పోలీసులు లేఖలు రాశారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు రాసిన లేఖలో మడత పెట్టేవి, బటన్ కత్తులను పంపిణీ చేయవద్దని కోరారు. రాయ్ పూర్ ఎస్ఎస్‌పి అజయ్ యాదవ్ ఈ లేఖలు ర�

    పెళ్లి కావడం లేదని..2 వేల 331 మంది ఆత్మహత్య

    September 7, 2020 / 07:30 AM IST

    భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. �

    తెలంగాణాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఒక్కరోజే 61 కేసులు

    April 14, 2020 / 02:10 AM IST

    తెలంగాణలో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్‌ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ  ఆదివారం 28 కొత్త కే�

    ఏపీలో మరో ఇద్దరికి కరోనా…రాష్ట్రంలో 13కి పెరిగిన కేసులు 

    March 27, 2020 / 05:48 PM IST

    ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.

10TV Telugu News