rise

    సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారికి కరోనా…తెలంగాణలో 41కి పెరిగిన కేసులు

    March 25, 2020 / 05:11 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.

    మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన

    February 24, 2020 / 09:54 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�

    యస్ బ్యాంక్ ఫెయిల్ కానివ్వం…SBI చైర్మన్

    January 23, 2020 / 02:50 PM IST

    సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని సానుకూల సం�

    భారీగా పెరిగిన మలప్పురం జనాభా…కారణం ఇదేనంట

    January 9, 2020 / 10:11 AM IST

    మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్ల

    మద్యం వల్లనే నేరాలు..అందుకే నియంత్రిస్తున్నాం : సీఎం జగన్ 

    December 9, 2019 / 10:46 AM IST

    మనిషి మద్యం తాగటం వల్ల విచక్షణ కోల్పోయి..హింసలకు పాల్పడే అవకాశముందని అందుకే ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..విడతల వారీగా మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న సందర్భం�

    భారీగా పడిపోయిన బంగారం ధర!

    November 8, 2019 / 03:29 AM IST

    అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కసారిగా క్షీణించింది. భారత్‌ కాలమానం ప్రకారం గురువారం రాత్రికి భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌–నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతో�

    భారీగా పెరుగనున్న బంగారం ధర

    October 30, 2019 / 03:06 AM IST

    బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

    April 24, 2019 / 07:36 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�

    ముందుకొస్తుందట : చెన్నైకి సముద్ర ముప్పు

    April 22, 2019 / 05:51 AM IST

    తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.

    భగభగలు : @ 40డిగ్రీల ఉష్ణోగ్రతలు

    March 13, 2019 / 12:53 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే ఎండలు భగభగలాడిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత నెలకొంటోంది. మార్చి 12వ తేదీ మంగళవారం రోజున మూడు జిల్లాల్లో గరిష్ట �

10TV Telugu News