Home » Rising death toll
కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు ఒక్క నేత కూడా కనిపించడం లేదు. గత ఏడాది రోడ్లపై, ప్రజల్లో ఉన్న నేతలు... ఇప్పుడంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఏడాది నేతలంతా విస్తృతంగా పని చేశారు.
భారత్ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్లో కరోనా కేసులు రికార్డయ్యాయి.