Home » Rohit Sharma
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి, మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటర్లు రాణించారు. తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగారు.
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. రెండో విజయం నమోదు చేసుకున్న రోహిత్ సేన 153పరుగుల లక్ష్యాన్ని చేధించి 7వికెట్ల తేడాతో గెలిచేసింది. ఈ మ్యాచ్ లో...
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ ను
సిరీస్ విజయంపై కన్నేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్ గా జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో రోహిత్ అభిమానులకు పండగే. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల క్రితం కెప్టెన్సీ గురించి రోహిత్ చేసిన ట్వీట్ ఈ సందర్భంగా వైరల్..
ఐసీసీ పురుషుల టీ20 అత్యుత్తమ బ్యాట్స్మెన్ల ర్యాంకింగ్ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ 4 స్థానాలు దిగజారి 8వ స్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో భారత్ 3 టీ20లు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్ కి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన
టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఈవెంట్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.