Home » Sai Dharam Tej
బ్రో సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ లో చేశారు. ఈ ఈవెంట్ కి హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని విచ్చేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. జాణవులే.. అంటూ ఈ పాట సాగింది.
బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాని ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేశారో అంతే స్పీడ్ గా కంప్లీట్ చేసేశారు కానీ ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త స్లో అవుతున్నారన్న టాక్ నడుస్తోంది.
బ్రో సినిమా నుంచి రెండో సాంగ్ ని నేడు తిరుపతిలోని ఓ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ తిరుపతి చేరుకొని చుట్టుపక్కల ఆలయాలని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళాడు సాయిధరమ్ తేజ్.
ఇది తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. కడపలోని పెద్దా దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సితం (Vinodaya Sitham) సినిమాకి రీమేక్గా తెరకెక్కుతోంది.
రవితేజ నిర్మిస్తున్న ‘సుందరం మాస్టర్’ టీజర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకులు చందు ముండేటి, సుధీర్ వర్మ ఆధ్వర్యంలో టీజర్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు వస్తే వాళ్ళ భారీ కటౌట్స్ పెడతారని తెలిసిందే. అయితే ఈ కటౌట్స్ ని ఫ్యాన్స్ ఫొటోస్ తో నింపేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
బ్రో సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను విలేకర్లతో పంచుకున్నాడు.
సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా. హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయ్యిందా..? ఈ సినిమా టైటిల్కి పవన్ మూవీ టైటిల్కి సంబంధం ఏంటి..?