Home » Samantha
తాజాగా మెగా బ్రదర్ సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తనకి ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ ని సమంతకి ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ లెటర్ లో.. ''సమంతతో నేనెప్పుడూ డైరెక్ట్ గా మాట్లాడలేదు. కానీ సమంత ............
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ‘లైగర్’ ఎఫెక్ట్ నుండి బయటకొచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖషి’తో ప్రేక్షకుల ముందుక�
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో, ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు ఆమెకు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్న
టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనంటూ సామ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ అభిమానులతో పాటు సెలెబ్రెటీస్ ని కూడా కలవరపరిచింది. అయితే అందరి దృష్టి మాత్రం అక్కినేన
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన అనారోగ్య సమస్యను తాజాగా వెల్లడించడంతో ఆమె అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు సామ్ ఆరోగ్యం గురించి తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్, నాని, బండ్ల గణేష్, థమన్, దుల్కర్ సాల్మాన్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వంటి వారు ట్�
స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా అనారోగ్యం బారిన పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ సమంత స్వయంగా తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించింది.
విజయ్ యశోద ట్రైలర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. విజయ్ సమంతని ఉద్దేశించి...............
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను హరి, హరీష్లు డైరెక్ట్ చేయగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమ
అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2" తో బాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సమంత, ఆ క్రేజ్ ని అలానే కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే సామ్ మరో రెండు హిందీ ప్రాజెక్ట్లకు సంతకం చేసినట్లు తెలుస్తుంది. వాటిలో ఒకటి బా�
టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, షాలినీ పాండేలు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్గా �