sampark kranthi express

    ఢిల్లీలో కలకలం : రైల్వే స్టేషన్ లో తగలబడిన బోగీ

    September 6, 2019 / 09:31 AM IST

    ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శుక్రవారం సెప్టెంబర్6 మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫాం పై ఆగివున్న ఒక ఎక్స్ ప్రెస్ రైల్లోని పవర్ కార్ లో మంటలు చెల రేగాయి. రైలు 8 వ నెంబరు ప్లాట్ ఫాం పై నిలిపి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.  పవర్ కార

10TV Telugu News