Home » Scientists
ఆవులు టాయిలెట్ కు వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నాయి. ఆ ఆశుల్ని చూసైనా మనుషులు బహిరంగ మూత్ర విసర్జన చేయటం నేర్చుకోవాల్సిన అవసరముంది అనిపిస్తోంది.
ప్రపంచాన్ని గజగజా విణికిస్తోన్న కరోనా మహమ్మారికి ముగింపు ఉందా? నిర్మూలన చేయగలమా? అంటే సైంటిస్టులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వైరస్ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే అంటున్నారు.
ఈక్రమంలోనే మానవులలో లాక్టోజ్ అలెర్జీకి కారణమయ్యే బీటా లాక్టో గ్లోబులిన్ ను తొలగించారు. సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్సఫర్ పద్దతిని ఉపయోగించి ఆవు దూడను రూపొందించారు.
అమెరికాలోని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్లలు చెమట సహయంతో సెల్ ఫోన్ ను ఛార్జ్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. దానికి సంబంధించిన నమూనా పరికరాన్ని రూపొందించారు.
New drug target to treat coronavirus : కరోనాను అంతం చేసే కొత్త డ్రగ్ కనుగొన్నారు సైంటిస్టులు. కరోనాకు కారణమయ్యే (SARS-CoV-2 virus) చికిత్స కోసం ఈ డ్రగ్ను కనిపెట్టారు. భవిష్యత్తులో కరోనావైరస్ మహమ్మారులపై పోరాడేందుకు ఈ డ్రగ్ సాయపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమె�
బరువు తగ్గేందుకు ఎన్నో డైట్ విధానాలు ఉన్నాయి. కానీ, మొట్టమొదటిసారిగా సైంటిస్టులు బరువు తగ్గే సరికొత్త డివైజ్ కనుగొన్నారు. అదే.. వెయిట్ లాస్ డివైజ్ (Weight Loss Device) టూల్. ఈ టూల్ ద్వారా నోటి దవడ జాయింట్లను లాక్ చేయొచ్చు.
పక్షులు సాధారణంగా ఒక చోట నుంచి మరో చోటుకు ఎగురుతూ వలసవెళ్లడం కామన్. అది కూడా ఆహార అన్వేషణ కోసమేనేది అందరికి తెలిసిందే. కాలానికి అనుగుణంగా లభించే ఆహారం కోసం ఇలా పక్షులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి.
రికార్డు సమయంలో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆవలింత.. ఇది అంటువ్యాధా? ఎవరైనా ఆవలిస్తే.. మనం ఎందుకు ఆవలింత వస్తుందో తెలుసా? అసలు అవలింత అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా?
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వ