Home » Secunderabad to Kakinada
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం (అక్టోబర్ 9, 2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదు�