Home » Seized Liquor
ఇప్పటి వరకు జాయింట్ బృందాలు మొత్తంగా రూ.288,38,95,049 జప్తు చేశారు. ఇందులో రూ.31,82,65,813 నగదు, రూ. 52,22,43,636 విలువైన 25,06,234 లీటర్లకు పైగా అక్రమ మద్యం, రూ.14,58,84,331 అలాగే 81.29 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు ఉన్నాయి