Home » Share Market
Reliance Industries దూకుడు మీదుంది. దీని షేర్ ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది.
దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్లు
ఇటీవలే...ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510గా పలుకుతుంది. 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నాటి ధరలు ఇలా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు.
బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది. మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి..రూ. 44
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.
బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.
స్టాక్మార్కెట్లను కరోనా మరోసారి ముంచేసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను సెకన్లలోనే ఆవిరి చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాల్లో మొదలవుతున్న ఆంక్షలు, లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి �
పసిడి ప్రియులకు ఇది నిజంగా చేదు వార్త. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారి ప్లాన్లను మరికొన్ని రోజులు పెండింగ్లో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆకాశాన్ని అంటున్న ధరలను చూసి షాక్ తింటున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు అధికమౌతునే ఉన్నాయి. వెండి క�
వామ్మో ఏం బంగారం ధరలు ఇవి అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే..మధ్య తరగతి ప్రజలు కోనలేనంతగా. అవును నిజం. లెటెస్ట్ గా పసిడి ధరలు రూ. 40 వేలను క్రాస్ చేసింది. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుందన