Shivraj Singh Chouhan govt

    Umbrellas in School: గొడుగులు పట్టి పాఠాలు చదువుకుంటున్న విద్యార్థులు

    July 27, 2022 / 07:08 PM IST

    మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లలు గొడుగులు పట్టుకుని చదువుకుంటున్న ఘటన రికార్డ్ అయింది. వీడియోను షేర్ చేస్తూనే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది కాంగ్రెస్.

10TV Telugu News