Home » Shubman Gill
గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు�
ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా రష్మిక మందన్న ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటూ నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. సెలెబ్రెటీస్ కూడా ఈ అమ్మడికి ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బాలకృష్ణ..
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా నయా సంచలనం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 23
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 1న మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు జరుగ్గా 1-1 విజయంతో రెండు టీంలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బుధవారం జ�
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇండియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి ది
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ సెంచరీలతో అదరగ