Home » Shubman Gill
ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇద్దరు ఓపెనర్లూ ఒకేసారి సెంచరీ సాధించడం వి
వన్డే ఫార్మాట్ చరిత్రలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచ్లలో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు. ఆ తరువాతి స్థానంలో గిల్ నిలిచాడు. వన్డే కెరీర్లో గిల్ కేవలం 19 మ్యాచ్లలో వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. (Ind Vs NZ 1st ODI)
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరగులు చేసింది. లంక ముంద�
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట శనివారం ముగిసింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా గెలవాలంటే మరో 4 వికెట్లు తీయాలి.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట పూర్తైంది. బంగ్లాదేశ్కు ఇండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి టెస్టు, రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడం విశేషం.