silent

    Pulwama Attack: మౌనంగా ఉండమని మోదీ చెప్పారట.. పుల్వామా దాడిపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

    April 15, 2023 / 08:38 PM IST

    ఆయన నేషనల్ కార్బెట్ పార్క్‌లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్‌?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను

    Rahul Gandhi is silent: రాజస్తాన్ ఘటనపై రాహుల్ గాంధీకి బీజేపీ ప్రశ్నల వర్షం

    August 14, 2022 / 07:19 PM IST

    నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చే�

    సడెన్‌గా సైలెంట్ అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్, కారణం అదేనా?

    July 16, 2020 / 04:22 PM IST

    ఆ మంత్రిగారి మాటల్లో కావల్సినన్ని పంచ్ లు ఉంటాయి. కావాలనుకుంటే బూతులూ ఉంటాయి. చంద్రబాబుని చెడుగుడు ఆడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని అభిమానులు కీర్తిస్తుంటారు. ఇంతకాలం మైకుల ముందు వెనుకాముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన ఇప్పు�

    విశాఖ నేవీ దెబ్బకు జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది

    February 22, 2020 / 09:30 AM IST

    విశాఖపట్నంలో  రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్‌ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయ�

    నిర్భయ దోషుల చివరి కోరిక….ఇంకా ఆశపడుతున్నారు

    January 23, 2020 / 01:29 PM IST

    నిర్భయ దోషులను ఫిబ్రవరి-1,2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసులోని నలుగురు దోషులను ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెల�

    మేక్ ఇన్ ఇండియా కాదు రేప్ ఇన్ ఇండియా

    December 10, 2019 / 09:23 AM IST

    దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి అంశంపై మాట్లాడే ప్ర‌ధాని మోడీ, దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌హిళ‌ల భ‌ద్ర‌త అంశంపై మాట్లాడ‌డం లేద‌న్నారు. ఉత్పత్తి

    పిల్లలకు ఇప్పుడు ఇలా చెప్పకూడదు : కూ.. చుక్ చుక్ రైలు కాదు

    September 18, 2019 / 07:15 AM IST

    కూ. చుక్.. చుక్.. అనగానే టక్కున గుర్తుచ్చేది రైలు.. చిన్న పిల్లలు సరదగా ఇంట్లో రైలు కూతతో ఆటలు ఆడుకోవడం చూసే ఉంటాం. రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లగానే అదిగో మమ్మి.. డాడీ రైలు వస్తుంది.. చుక్.. చుక్ అని అంటుంటారు. చుక్.. చుక్ శబ్దం వినగానే వెంటనే రైలు వచ్

    ప్రజాజీవితానికి మాయా అనర్హురాలు : రాజకీయ లబ్థి కోసం మోడీ భార్యనే వదిలేశాడు

    May 13, 2019 / 10:42 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్�

10TV Telugu News