Home » singareni colony
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు రాజు మృతిపై స్పష్టత వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టును బట్టి చూస్తే రాజుది ఆత్మహత్యగానే తెలుస్తోంది.
మానవ మృగం కోసం వేట.. 32 జిల్లాల ఎస్పీలు రంగంలోకి
రేపిస్ట్ రాజు జస్ట్ మిస్
చౌటుప్పల్ వద్ద కనిపించిన రాజు..!
ప్రైవేటు ఆల్బమ్ పాటలోని పదాలు.. ఇప్పటి ఈ దారుణాన్ని.. ఆ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని, కన్నవారి గుండె కోతను కళ్లకు కడుతున్నాయి.
హైదరాబాద్లోని సైదాబాద్లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో దారుణంగా హత్యాచారానికి గురైన చిన్నారి మృతదేహాన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.