Home » SIT investigation
జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది.
ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటార�
షమీమ్, రమేష్ల నుంచే న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్కి చెందిన సురేష్కి పేపర్ లీకయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, వీళ్ళు ఇంకా ఎంతమందికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
డేటా చోరీ కేసుకు సంబంధించి విచారణను సైబరాబాద్ సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఆర్మీ వాళ్ళ డేటాసైతం అమ్మేస్తున్న జస్ట్ డయల్ కంపెనీపై చర్యలకు సిట్ దృష్టిసారించింది. జస్ట్ డయల్కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైయ్యారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సిట్(SIT) ముమ్మర దర్యాప్తు చేస్తోంది.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు.
ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.(TSPSC Paper Leak)
SIT investigation in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై నమోదైన 88 కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 14) ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల డీఐజీ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్