ఏపీలో 88 కేసుల విచారణకు సిట్.. ప్రభుత్వం ఉత్తర్వులు

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 08:29 PM IST
ఏపీలో 88 కేసుల విచారణకు సిట్.. ప్రభుత్వం ఉత్తర్వులు

Updated On : October 14, 2020 / 8:42 PM IST

SIT investigation in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై నమోదైన 88 కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది.



ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 14) ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల డీఐజీ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్వంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.



ఏపీలో 88 కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా సిట్‌కు రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.