Home » ap govt
Pawan Kalyan : మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు.
AP Govt : ఏపీని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Montha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య ..
Cyclone Montha : ఏపీని మొంథా తుఫాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 17కిలో మీటర్ల వేగంతో కదులుతోంది.
Montha Cyclone మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
AP Govt : దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
నకిలీ మద్యం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం. నకిలీ మద్యంకు చెక్ పెట్టేందుకు కొత్త యాప్ను అందుబాటులోకి తేనుంది..
Rishikonda రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది.
పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవల స్కీం (NTR Vaidya Seva Scheme) నేటి నుంచి నిలిచిపోనుంది.