-
Home » ap govt
ap govt
ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. శాఖల వారిగా పోస్టులు, నోటిఫికేషన్ల తేదీలు ఇవే..
AP Govt job calendar : ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు.
‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. పథకానికి అర్హులు వీరే.. ఈ సర్టిఫికెట్లు ఉండాల్సిందే..
Divyang shakti scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరి బస్టాండ్లో ప్రారంభించారు.
ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా..? వెంటనే ఇలా చేయండి..
Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్హులైన 46.85లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది.
ఏపీలోని కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు.. పంతం నెగ్గించుకున్న కాలేజీ యాజమాన్యాలు..
Andhra Pradesh,వాస్తవానికి గత నెలలోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 10న ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించిన రూ. 1200కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకు బీర్వోలు విడుదల చేసింది.
ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త.. వారంరోజుల్లో ఆ డబ్బు అకౌంట్లోకి.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
AP Govt : ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు రానివారికి వారంరోజుల్లో ఆ సోమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా మంత్రి టీజీ భరత్ ప్రకటించారు.
రఘురామ టార్చర్ ఇష్యూ.. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో బిగ్ ట్విస్ట్
Sunil Kumar Naik : రఘురామ కృష్ణంరాజును సీఐడీ కష్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం కీలక నిర్ణయం త�
పీక్స్కి కల్తీ నెయ్యి ఇష్యూ.. ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతోంది? క్లైమాక్స్కు చేరేదెప్పుడు?
ఎన్నో డౌట్స్..మరెన్నో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతున్న వేళ..కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్ వేయడం..సేమ్టైమ్ అసెంబ్లీలో చర్చకు పెడుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీలోని రైతులకు శుభవార్త.. 15రోజుల్లో ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది.
1400 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో భర్తీ.. మంత్రి కీలక ప్రకటన
బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు.
ఏపీలో కొత్త ఎకనామిక్ రీజియన్స్ ఇవే.. ఏ రీజియన్లో ఏ జిల్లా? అక్కడ ఏమేం వస్తాయి? ఫుల్ డిటెయిల్స్..
AP Budget 2026 : మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించడం జరిగిందని చెప్పారు.