-
Home » ap govt
ap govt
ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త.. వారంరోజుల్లో ఆ డబ్బు అకౌంట్లోకి.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
AP Govt : ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు రానివారికి వారంరోజుల్లో ఆ సోమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా మంత్రి టీజీ భరత్ ప్రకటించారు.
రఘురామ టార్చర్ ఇష్యూ.. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో బిగ్ ట్విస్ట్
Sunil Kumar Naik : రఘురామ కృష్ణంరాజును సీఐడీ కష్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం కీలక నిర్ణయం త�
పీక్స్కి కల్తీ నెయ్యి ఇష్యూ.. ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతోంది? క్లైమాక్స్కు చేరేదెప్పుడు?
ఎన్నో డౌట్స్..మరెన్నో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతున్న వేళ..కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్ వేయడం..సేమ్టైమ్ అసెంబ్లీలో చర్చకు పెడుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీలోని రైతులకు శుభవార్త.. 15రోజుల్లో ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది.
1400 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో భర్తీ.. మంత్రి కీలక ప్రకటన
బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు.
ఏపీలో కొత్త ఎకనామిక్ రీజియన్స్ ఇవే.. ఏ రీజియన్లో ఏ జిల్లా? అక్కడ ఏమేం వస్తాయి? ఫుల్ డిటెయిల్స్..
AP Budget 2026 : మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించడం జరిగిందని చెప్పారు.
ఏపీలోని పేదలకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
AP Govt : ఏపీ ప్రభుత్వం పేదలకు మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 31వరకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు రూ.5వేలు పెంపు
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అదేవిధంగా కొత్తగాచేరి, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. ప్రతినెలా రూ.1500..! ముహూర్తం ఫిక్స్
AP Budget 2026 : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించేందుకు సిద్ధమైంది.
ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. కొత్త పథకం వచ్చేస్తోంది.. ఉచితంగా రూ.50వేలు.. ప్రతీ జిల్లాలోనూ..
AP Govt : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ మరో తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది.