Home » six children
రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్ అయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైపూర్ లోని ఆదర్శనగర్ లోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు
బీహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అరరియా జిల్లాలోని కబియా గ్రామంలో మంగళవారం(మార్చి-30,2021)ఉన్నట్లుండి ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి.
కర్నాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన ఆరుగురు చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం సందడి..సందడి చేసిన చిన్నారులు ఇక లేరని తెలుసుకున్