Home » social media
తమ అభిమాన స్టార్ పుట్టిన రోజు వస్తుందంటే..చాలు..ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. సామాజిక కార్యక్రమాలు చేయడం, స్వీట్లు పంచడం, పటాకులు కాల్చడం..వంటి సంబరాలు జరుపుతూ..సంతోషంగా గడుపుతుంటుంటారు. కానీ..కరోనా నీళ్లు చల్లింది. ఎలాంటి వేడుకలు జరుపొద్�
అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం. ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలే. ఆనందంతో వెలిగిపోయే ముఖాలే దర్శనమిస్తు�
వాట్సాప్ లో మహిళలను వేధిస్తున్న ఓ నీచుడిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు మనిషి కాదు సైకో అంటున్నారు బాధితులు. వివాహితలు, అమ్మాయిలే వాడి టార్గెట్. వాట్సాప్ లో అసభ్యకర సందేశాలు, వీడియోల పంపుతూ వివాహితలు, అమ్మాయిలను వేధిస్తున్నా
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ ట�
ఒక వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్లు.. ఇలా ‘రియల్ హీరో, దైవం మనుష్య రూపేణా’.. అంటూ సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వివిధ భాషల, ప్రాంత
కొంతమంది పోలీసులు చేస్తున్న పనులు అందరూ తలదించుకొనేలా చేస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వేరే వ్యక్తులపై చూపెడుతున్నారు. నిలబడిన ఓ వ్యక్తిపై నిర్లక్ష్యంగా కాలితో తన్నడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడ�
అరుదైన వంటకాల గురించి చెప్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. అది పరవాలేదు కానీ, మరీ ఇంత ఘోరంగా చేసేసి నార్త్ని.. సౌత్ ని కలిపేద్దామంటే ఎవరికీ మాత్రం చికాకుపుట్టదు. దక్షిణాదికి చెందిన ఇడ్లీ.. నార్త్ లో చాలా తక్కువగా దొరుకుతుంది. అక్కడ
ఆ మహిళకు వివాహమైంది. అత్తారింట్లో అడుగు పెట్టింది. అత్త ఇచ్చిన ట్రీట్ కు ఆ కోడలు షాక్ అయ్యింది. ఇలా కూడా ఉంటారా ? అని ఆశ్చర్యపోయింది. ఆమె ఇచ్చిన విందుకు నోరెళ్లబెట్టింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 101 రకాల ఫుడ్స్ పెట్టిన ఆ అత్త..వార్తల్లో నిలిచి�
ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�