Soil Testing

    నేలకు ఆరోగ్యం.. పంటకు బలం - భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

    May 22, 2024 / 02:59 PM IST

    Soil Test For Agriculture : ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్‌లో పంటలకు పనికిరాకుండా పోతుంది.

    Soil Testing : భూసార పరీక్షలు.. ఆవశ్యకత

    June 12, 2023 / 07:00 AM IST

    పొలంలో ఏ పంటలూ లేని వేసవికాలంలో, భూసార పరీక్షలు చేయించటానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని,  అవసరం మేర ఎరువులను వాడుకోవటం వల్ల ఎరువులపై పెట్టె ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.

    Soil Testing : భూసార పరీక్షలతో అధిక దిగుబడులు

    May 15, 2023 / 07:28 AM IST

    పంటను బట్టి 4 నుండి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో  ఎకరాకు 2 నుండి 4 చోట్ల  మట్టి నమూనా సేకరించాలి.

    Soil Testing : భూసార పరీక్షలతో తగ్గనున్న.. పంట పెట్టుబడులు

    May 8, 2023 / 09:26 AM IST

    భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ,  రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

    Soil Testing : భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు

    April 29, 2023 / 08:33 AM IST

    నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుకోవాలి. ఇందుకోసం, భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది. ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు �

    Soil Testing : భూసార పరీక్షలతో.. తగ్గనున్న పెట్టుబడి

    April 24, 2023 / 12:00 PM IST

    అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు, పురుగు మందుల విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతున్నది. దీని వలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్ధితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా

    Hyderabad Airport Metro : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం దిశగా తొలి అడుగు.. మట్టి పరీక్షలు షురూ

    March 28, 2023 / 07:04 PM IST

    Hyderabad Airport Metro : హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనుల కొనసాగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరించనున్న పనులు.. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 100 చోట్ల మట్టి పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ ఎయ�

10TV Telugu News