Son Bharath

    Raghu Rama Krishnam Raju : అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణంరాజు కుమారుడు

    May 20, 2021 / 09:10 AM IST

    ఏపీలో అరెస్టుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్, ఆయన కూతురు ఇందు ప్రియదర్శిని. రఘురామపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.

10TV Telugu News