Home » Son Bharath
ఏపీలో అరెస్టుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్, ఆయన కూతురు ఇందు ప్రియదర్శిని. రఘురామపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ అమిత్షాకు ఫిర్యాదు చేశారు.