Home » Spit out
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారికి బొంబాయి మెట్రో పాలిటన్ సిటీ అధికారులు భారీ జరిమానా విధించారు. కరోనా సమయంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై, రద్దీ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారినుంచి రూ.39 లక్షల రూపాయల జరిమానా వసూలు చేశారు.