Home » STRICT
Rachakonda Police Commissionerate : మందేసి, బండి తీసుకుని రోడ్డు ఎక్కేముందు ఒక్కసారి కాదు..పది సార్లు ఆలోచించుకోండి. లేకపోతే మీకే నష్టం. ఎందుకంటే..ఫుల్లుగా మందు తాగి..నడుపుతూ..నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు అధికమౌతున్నాయి. దీంతో రాచకొండ పోలీసులు కఠిన నిర�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�
కరోనా వైరస్ లాంటివి వ్యాప్తి చేస్తే..ఇక వారు చిప్పకూడు తినాల్సి వస్తుంది. అంటే అర్థమైందా…అదే జైలు శిక్ష పడుతుందన్నమాట. మనుషు ప్రాణాకు ముప్పు కలిగించే వ్యాధులు, వైరస్ ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జైలు శిక్షతో పాటు భారీ జ�
కరోనా వైరస్ నిరోధం, ఇళ్ల పట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న క్రమంలో…నో టూ పానిక్… ఎస్ టూ ప్రికాషన్స్ అన్నది నినా�
మొన్న అసిఫా,నిన్న వరంగల్ లో తొమ్మి నెలల పసిపాపపై,ఈ రోజు ప్రియాంకరెడ్డి ఇలా ఏదో ఒక చోట నుండి మనిషి రూపంలో ఉన్న కామాంధులు,మృగాలు కొందరు అణ్యం పుణ్యం తెలియని,నెలలు నిండని పసిపాపలను కూడా వదలకుండా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్లన�
సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఫ్రొఫెసర్లు,టీచర్లకు ఓ జపాన్ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని ఫ్రొఫెసర్లు,టీచర్లుగా తమ యూనివర్శిటీలో నియమించుకోకూడదని నిర్ణయించింది.స్మోకర్లు విద్యారంగానికి పనికిరారని యూనివర్శిటీ అభిప్ర
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWAI)తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్య