Home » suryapeta election rally
దళితులు, గిరిజనులు అనాదిగా వివక్షతకు గురవుతునే ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులు విచారించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం గెలుపు.