Home » suspicious
సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప
Fight Over Fish Curry : అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల కూర చిచ్చుపెట్టింది. ఒకరి హత్యకు దారి తీసింది. నిందితుడితో పాటు ఏడుగురిని జైలుపాలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర కోసం ఓ వ్యక్తి అరాచకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి ఒ
Borabanda లో భూమి నుంచి భారీ శబ్దాలు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాత్రి శబ్దాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో శబ్దాలు వచ్చాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో రష్ గా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం సె�
Borabanda : జూబ్లీహిల్స్ పరిసర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 2020, అక్టోబర్ 02వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 నుంచి 9.00 గంటల మధ్య పలుమార్లు భూమి కంపించింది. స్థానికంగా ఉన్న ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు
కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ భవనం ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇతను బడ్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించ�
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�
ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడింది. ఈడీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యింది. విచారణ బృందం ముందు హాజరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సు�
చైనా – అమెరికా దేశాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గమనే విధంగా ఉంది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందంటూ అమెరికా ఆ దేశంపై గుర్రుగా ఉంది. కరోనా వైరస్ కారణంగా అమెరికా గడగడలాడుతోంది. ఈ సమయంలో కొన్ని అనుమానాస్పద విత్తనాలు దేశంలోకి వస్తున్నట్లు అధికార�
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.