suspious death

    నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి లో మహిళా అనుమానాస్పద మృతి

    December 28, 2020 / 11:08 AM IST

    woman : నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో ఆదివారం అర్థరాత్రి మార్చురీ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. రక్తపు మడుగులో మృతి చెందిన మహిళను నగరంలోని పాముల బస్తీకి చెందిన బుడగ జంగం మహిళ…. నూనె శైలజ గా గుర్తించారు. శైలజ ఆదివార�

10TV Telugu News