Home » talasani srinivas yadav
హైదరాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్ సభ
చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్పడం ఆపాలంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చంద్రబాబు ఒక్కడే తెలుగోళ్ల కోసం పనిచేస్తున్నాడా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారమంతా ఆలీబాబా 40 దొంగల్లా ఉందని, చంద్రబాబు ఓడిపోయినంక మళ్లీ హైదరా�
హైదరాబాద్: ఉత్కంఠ వీడింది. ఏ మంత్రికి ఏ శాఖ అన్నది తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. రాజ్భవన్ వేదికగా ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం ఉదయం మంత్రివర్గ విస్తరణ జరిగింది. 10మంది ఎమ్మెల్యే
హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెట్టబోతోంది. ఇందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోతోంది. టీఆర్ఎస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ అందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన తలసాని.. ఓ భారీ బహిరంగ సభ పెట�
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ప్రమాద ఘటనపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస
విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.