Home » taste
తాజాగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత వేవ్లతో పోలిస్తే తేలికపాటి లక్షణాలతో జనం బయటపడుతున్నా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర వైరస్లు, ఇన్ఫెక్షన్లు కూడా ఇలాంటి లక్షణాలతో వ్యాప్తికి దారి త�
కరోనా సోకిన సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోయారు. ట్రీట్మెంట్ తర్వాత మరల సాధారణ స్థితికి చేరుకుని అవి తిరిగి పొందిన వారున్నారు. అయితే 2 సంవత్సరాలుగా రుచి, వాసన కోల్పోయి తిరిగి పొందిన స్థితి ఎలా ఉంటుంది? ఓ మహిళ ఎమోషనలైన న్యూస్ చదవండి.
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో రుచి తెలియకపోవడం.. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కరోనా సోకిన సమయంలో మొదలైన ఈ సమస్యలు వైరస్ తగ్గిపోయిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు అలానే ఉంటున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. సా�
కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచ�
మనుషుల రక్తమంటే దోమలకెందుకంత ఇష్టమో తెలుసా? పోనూ ఎక్కడైనా విన్నారా? చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ, సైంటిస్టులు దోమల విషయంలో అసలు విషయాన్ని కనిపెట్టేశారు. 3,500 దోమల జాతులలో కొద్ది దోమలు మాత్రమే మనుషులను కుడుతాయి. దోమలకు మానవులకు మధ్య స
రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిన�
కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్య�