Home » TDP Activists Joined YCP
టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.