teamindia

    ఎడారి హీట్‌‌లో.. ఎవ్వరూ లేకుండా ఐపీఎల్.. ఎంకరేజ్‌మెంట్ కోసం కొత్త ఆలోచన!

    September 13, 2020 / 10:40 AM IST

    ఎడారి హీట్‌‌లో.. ఎవ్వరూ లేని స్టేడియాల్లో అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల్లో.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. పది టీమ్‌లు.. పోటాపోటీగా ఐపీఎల్ 13వ సీజన్‌కు సిద్ధం అవుతున్నాయి. అలుపు లేకుండా బాదేవారు.. టెక్నిక్‌గా బౌలింగ్ వేసి వికె

    వారే ఐపీఎల్-2020 టైటిల్ కొడతారట.. విజేతపై పీటర్సన్ జోస్యం

    September 13, 2020 / 08:25 AM IST

    మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �

    ఐపీఎల్ 2020: విదేశాలలో ఇది మూడోసారి.. దక్షిణాఫ్రికాకు వందల కోట్ల లాభం

    September 12, 2020 / 09:05 AM IST

    కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా

    గతం గత: ఈసారి చూసుకుంటాం.. మాది బలమైన జట్టు: కోహ్లీ

    September 10, 2020 / 06:49 AM IST

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్‌లో ఫైనల్ చేసినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�

    ఐపీఎల్ జట్లకు పెద్ద షాక్: మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు

    September 8, 2020 / 10:04 AM IST

    మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్‌గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్‌డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్‌లో ఆస్ట్రే�

    న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ: సెమీఫైనల్స్‌లోకి భారత్

    February 27, 2020 / 09:12 AM IST

    మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. గురువారం మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్‌ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరి�

    లంచ్ విరామానికి భారత్ స్కోరు 77/1: రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ

    October 10, 2019 / 06:47 AM IST

    విశాఖ టెస్ట్ లో విజయంతో ఊపు మీద ఉన్న టీమిండియా రెండవ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో పోరాటానికి సిద్ధం అయ్యింది. పూణెలో ఉదయం మొదలైన టెస్ట్ లో టీమిండియా ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు. రెండ‌వ టెస్టులో భార‌త్ భోజ‌న విరామ స‌మ‌యానికి 25 ఓవర్లు అయిపోగా �

    దక్షిణాఫ్రికాతో టీ20 : ధర్మశాలలో టీమిండియా

    September 14, 2019 / 11:38 AM IST

    టీమిండియా క్రికేటర్లు ధర్మశాలలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి..ఫుల్ హుషారుతో ఉంది జట్టు. సెప్టంబర్ 13వ తేదీ శుక్రవారం అడుగపెట్టిన భారత క్రీడాకారులకు ఘన స్వాగతం లభించిం�

    తొలి టెస్ట్ మనదే: బూమ్రా మ్యాజిక్.. భారత్ ఘనవిజయం

    August 26, 2019 / 02:23 AM IST

    వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా అధ్బుతంగా రాణించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల భారీ తేడాతో ఓడించింది. రహానె (102) సెంచరీ చేసి జట్టుకు బలం చేకూర్చగా.. బుమ్రా 5వికెట్లు తీసుకుని విండీస్ టీమ్ ని కోలకోలేకుండా చేశాడు. దీంతో

    మ్యాచ్ ప్రివ్యూ: నిర్ణయాత్మక వన్డేలో మార్పులు చేయనున్న భారత్, ఆసీస్‌లు

    January 17, 2019 / 12:14 PM IST

    ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు మరో రికార్డు సాధించేందుకు తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది టీమ

10TV Telugu News