Home » Telangana News
కాంగ్రెస్ శాసనసభాపక్షం త్వరలోనే TRSలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని..విలీనం మాత్రం పక్కా అంటూ కుండబద్దలు కొట్టారు. ఏప్రిల�
తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
TRS నల్గొండ లోక్ సభ స్థానాన్ని గులాబీ దళాధిపతి కేసీఆర్ ఎవరికి కేటాయించారు అనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుత్తాను కాదని…వేమిరెడ్డి నర్సింహరెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్గా కొనసాగుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్�
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు నిదర్శనమని వాతావరణ శాఖ పేర్కొంటోంది. 2016లో వేసవి కాలంలో ఎలాంటి వడగాలులు వీచాయో..అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2018లో కే�