Home » Telangana News
కాంగ్రెస్ శాసనసభాపక్షం త్వరలోనే TRSలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని..విలీనం మాత్రం పక్కా అంటూ కుండబద్దలు కొట్టారు. ఏప్రిల�
తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.