-
Home » Telangana News
Telangana News
సండే రోజు చికెన్ కొంటున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్..
Chicken Prices : చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో కిలో చికెన్ (స్కిన్లెస్) ధర రూ.325కి చేరింది. ఇక నాటుకోడి అయితే కిలో రూ. 750 నుంచి రూ. 800 మధ్య ఉంది.
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. విద్యార్థులూ ఇవి మర్చిపోవద్దు.. పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదే..
TG 10th Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4లక్షలు.. నేడోరేపో అధికారిక ఉత్తర్వులు..
Telangana Govt : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు ప్రారంభించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్షాక్.. అలాచేస్తే ఉద్యోగం ఊడినట్టే..
Government Employees : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది.
తెలంగాణ చరిత్రలో తొలిసారి.. వనదేవతల సన్నిధిలో తెలంగాణ మంత్రివర్గ భేటీ.. ప్రత్యేక ఏర్పాట్లు.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
Telangana Cabinet : వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మండలిలో ఎక్కి ఎక్కి ఏడ్చిన కవిత
ఎమ్మెల్సీ కవిత (kalvakuntla Kavitha) శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
లక్ష్మీ నరసింహస్వామి, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మండలిలో కవిత లాస్ట్ స్పీచ్ హైలైట్స్..
kalvakuntla Kavitha : తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. ఇదే తన చివరి ప్రసంగమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత..
kalvakuntla Kavitha : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
నన్ను ఘోరంగా అవమానించారు.. శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత
kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టారు.
SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 14 నుంచి.. ఏ రోజు ఏ పరీక్ష?
పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.