Home » Telangana News
ఎమ్మెల్సీ కవిత (kalvakuntla Kavitha) శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
kalvakuntla Kavitha : తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. ఇదే తన చివరి ప్రసంగమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
kalvakuntla Kavitha : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టారు.
పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
"తెలంగాణ తొలి మహిళా సీఎం అయ్యేంతవరకు పట్టు విడవకుండా మీరు ఇలాగే స్ట్రాంగ్గా నిలబడతారా?" అన్న ప్రశ్నకు డీకే అరుణ స్పందించారు.
ఎలాగో అకౌంట్స్ ఏజీఎంలు డబ్బుల చెల్లింపుల లెక్కల విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఆ డబ్బులను కొట్టేసినా అడిగే దిక్కు ఉండరని శ్రుతి భావించింది.
ఐరాస శాంతిపరిరక్షక దళంలో భాగంగా యూఎన్ మిషన్ ఇన్ కొసావోలోనూ ఆయన పనిచేశారు.
మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. వెంటనే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు.
ఇక జూనియర్ కళాశాలలకు మాత్రం వేరే షెడ్యూల్ను ప్రకటించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయి. (Dussehra Holidays 2025)