Home » telangana politics
Alleti Maheshwar Reddy: ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రస్తుతం బీఆర్ఎస్లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్... ఒక్కరినీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి.
ఈ ఇద్దరు లీడర్లు బీఆర్ఎస్కు భిన్నంగా ఢీ అంటే ఢీ అంటూ అధికారులకు చుక్కలు చూపిస్తుండటమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.
ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. తమపైనా సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోంది. షాక్కు గురి చేస్తోంది... ముఖ్యమంత్రిలో మార్పు ఎందుకొచ్చిందబ్బా.. అంటూ ఆరాలు తీస్తున్నారట..
పార్టీ మారండి.. మారకపోతే ప్రాణగండం అన్నారు!
రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
స్పీకర్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సరియైన నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
వాటికి వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు..
తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు.