Home » telangana politics
ఎగ్జిట్ పోల్స్ గోల్ మాల్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లొచ్చినా ప్రజలతోనే ఉంటామని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడా? లేక కమర్షియల్ వ్యాపారా? అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు పంపిణీ చేశాం. కానీ, కాంగ్రెస్ హయాంలో ..
తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, తెలంగాణ గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
19 ప్రశ్నలుకు కేవలం ఒక్క దానికే సమాధానం ఇచ్చారు. చర్యలు తీసుకుంటాం అన్నారు. ఎవరిమీ చర్యలు తీసుకుంటారు?తరుగు తీసేది మీరే.. చర్యలు కూడా మీ మీదనే తీసుకుంటారా..? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చేసే రివ్యూలకు మంత్రులు హాజరు కావడం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి బాధ్యత వ్యహించకుండా, అధిష్టానానికి జిమ్మేదారుగా వ్యహరుస్తున్నారు.
ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిగింది.
కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని, బీఆర్ఎస్ అధికారిక కెనరా బ్యాంక్ ఖాతా నుంచి ..